Home »
తెలుగు న్యూస్
» తెలివిగా మాట్లాడుతున్న బెల్లంకొండ
తెలివిగా మాట్లాడుతున్న బెల్లంకొండ
Posted by Unknown
Posted on 11:36 AM
with No comments
బుర్రలో గుంజు వుండాలే కానీ తప్పును కూడా ఒప్పు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెల్లంకొండ హీరో అదే చేస్తున్నాడు. రభస పబ్లిసిటీ అల్లుడు శీను లెవెల్ లో లేదని ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన చెందడానికి అతగాడు ఫేస్ బుక్ ద్వారా బదులిచ్చాడు చాలా తెలవిగా.
నేనంటే సినిమాలకు, జనాలకు కొత్త..ఎన్టీఆర్ కు కూడా అంత పరిచయం అవసరమా? అనే అర్థం వచ్చేలా అడుగుతున్నాడు. అంతే కాదు. నా సినిమా అంటే స్వంతంగా విడుదల చేసాం..రభస అమ్మేసాం..వాళ్లు చూసుకోవాలి ఫబ్లిసిటీ అంటున్నారట.
నిజమే కేవలం చానెళ్లకే ఏడున్నర కోట్లు ఖర్చు పబ్లిసిటీకి ఖర్చు చేసారు. అందుకే ఇంకా టీవీల్లో అల్లుడి శీను హడావుడి వినిపిస్తూనే,కనిపిస్తోనే వుంది. మరి రభసకు కూడా అంత ఖర్చు చేయడం సాధ్యమా? అదంటే కొడుకు కోసం, ఇది కేవలం సినిమాను నిలబెట్టుకోవడం కోసం. దేని తేడా దానికి వుంటుంది మరి.
Tags: Bellamkonda Suresh, Rabhasa
0 comments:
Post a Comment